బందరు పోర్టు నిర్మిస్తాం: కొల్లు రవీంద్ర
- July 11, 2016
బందరు పోర్టు కోసం 500 రోజులు ఉద్యమాలు చేశామని, బందరు పోర్టు నిర్మాణ బాధ్యత ప్రభుత్వానిదే అని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. పోర్టుతో పాటు పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయన్నారు. రాజధానిలో ఇచ్చిన విధంగానే మడా పరిధిలో ప్యాకేజి ఉంటుందని తెలిపారు. మడా పరిధి లక్షా 5 వేల ఎకరాలు ఉంటే లక్ష ఎకరాలు తీసుకుంటున్నారనడం సరికాదన్నారు. 2018 నాటికి బందరు పోర్టుకు షిప్పు వస్తుందని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







