'నేనోరకం' పాటను విడుదల చేసిన దేవిశ్రీ
- July 12, 2016
సాయిరామ్ శంకర్, రెష్మీమేనన్ జంటగా రూపుదిద్దుకుంటున్న చిత్రం 'నేనోరకం'. ఈ చిత్రంలోని 'చూడకుండా ఉండలేనే..' అనే పాట టీజర్ను సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మంగళవారం విడుదల చేశారు. ఈ విషయాన్ని దేవిశ్రీ సోషల్మీడియా ద్వారా తెలుపుతూ... చిత్ర బృందంతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. పాట టీజర్ను అందరూ చూడాలని కోరుతూ వీడియోను పోస్ట్ చేశారు. ఎస్. సుదర్శన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి డి. శ్రీకాంత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మహిత్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







