ఇద్దరు ఫుట్ బాల్ ప్లేయర్స్ సస్పెండ్.. Dh500,000 జరిమానా..!!
- June 09, 2025
యూఏఈ: యూఏఈ ఫుట్బాల్ అసోసియేషన్ స్థానిక పోటీలకు సంబంధించి 2 ఆటగాళ్లపై 5 మ్యాచ్లు ఆడకుండా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. షార్జా క్లబ్ ఆటగాడు ఖలీద్ అల్ ధన్హాని, షబాబ్ అల్ అహ్లి క్లబ్ ఆటగాడు సుల్తాన్ అదెల్లను జాతీయ జట్టు నుంచి తొలగిస్తామని పేర్కొంది. వారికి ఒక్కొక్కరికి Dh500,000 జరిమానా విధించింది. జూన్ 7న ఇద్దరు ఆటగాళ్ళు జాతీయ జట్టు శిబిరంలో ఉల్లంఘనకు పాల్పడారు. ఈ నేపథ్యంలో వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు. జాతీయ జట్టు మేనేజర్ యాని అల్లాహ్ మాట్లాడుతూ.. జాతీయ జట్లకు క్రమశిక్షణ, ఆంక్షల నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









