ఇద్దరు ఫుట్ బాల్ ప్లేయర్స్ సస్పెండ్.. Dh500,000 జరిమానా..!!
- June 09, 2025
యూఏఈ: యూఏఈ ఫుట్బాల్ అసోసియేషన్ స్థానిక పోటీలకు సంబంధించి 2 ఆటగాళ్లపై 5 మ్యాచ్లు ఆడకుండా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. షార్జా క్లబ్ ఆటగాడు ఖలీద్ అల్ ధన్హాని, షబాబ్ అల్ అహ్లి క్లబ్ ఆటగాడు సుల్తాన్ అదెల్లను జాతీయ జట్టు నుంచి తొలగిస్తామని పేర్కొంది. వారికి ఒక్కొక్కరికి Dh500,000 జరిమానా విధించింది. జూన్ 7న ఇద్దరు ఆటగాళ్ళు జాతీయ జట్టు శిబిరంలో ఉల్లంఘనకు పాల్పడారు. ఈ నేపథ్యంలో వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు. జాతీయ జట్టు మేనేజర్ యాని అల్లాహ్ మాట్లాడుతూ.. జాతీయ జట్లకు క్రమశిక్షణ, ఆంక్షల నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం







