వైమానిక స్థావరంపై ఇరాన్ దాడులు.. కువైట్ సైన్యం కీలక ప్రకటన..!!
- June 24, 2025
కువైట్: కువైట్లోని సైనిక వైమానిక స్థావరాన్ని ఇరాన్ మిస్సైళ్లతో దాడి చేసిందని సోషల్ మీడియాలో పుకార్లను కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ ఖండించింది. కువైట్ ప్రాదేశిక సార్వభౌమాధికారం చెక్కుచెదరకుండా ఉందని స్పష్టం చేసింది. పౌరులు, నివాసితులను అన్నిపరిస్థితుల నుండి రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని సైన్యం తెలిపింది.
అధికారికంగా ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాలని కోరింది. అధికారిక వార్తల కోసం అధికారిక, విశ్వసనీయ వనరులపై మాత్రమే ఆధారపడాలని సూచించింది. సున్నితమైన పరిస్థితులలో తప్పుడు సమాచారం, పుకార్ల వ్యాప్తి చేయవద్దని హెచ్చరించింది.
తాజా వార్తలు
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్
- జెడ్డాలో 12 లైసెన్సు లేని వాటర్ బాట్లింగ్ ప్లాంట్లు సీజ్..!!
- యూఏఈ లాటరీ: Dh100,000 బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- ముగిసిన సంక్షోభం..భారీగా ఖర్చు పెడుతున్న కువైట్ కన్జుమర్స్..!!
- ఐక్యరాజ్యసమితికి పురోగతి నివేదిక సమర్పించిన బహ్రెయిన్..!!
- ఖతార్ లో 17 ట్రావెల్, ఎయిర్ కార్గొ ఏజెన్సీలు సీజ్..!!







