వైమానిక స్థావరంపై ఇరాన్ దాడులు.. కువైట్ సైన్యం కీలక ప్రకటన..!!
- June 24, 2025
కువైట్: కువైట్లోని సైనిక వైమానిక స్థావరాన్ని ఇరాన్ మిస్సైళ్లతో దాడి చేసిందని సోషల్ మీడియాలో పుకార్లను కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ ఖండించింది. కువైట్ ప్రాదేశిక సార్వభౌమాధికారం చెక్కుచెదరకుండా ఉందని స్పష్టం చేసింది. పౌరులు, నివాసితులను అన్నిపరిస్థితుల నుండి రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని సైన్యం తెలిపింది.
అధికారికంగా ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాలని కోరింది. అధికారిక వార్తల కోసం అధికారిక, విశ్వసనీయ వనరులపై మాత్రమే ఆధారపడాలని సూచించింది. సున్నితమైన పరిస్థితులలో తప్పుడు సమాచారం, పుకార్ల వ్యాప్తి చేయవద్దని హెచ్చరించింది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









