ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- June 24, 2025
మస్కట్: సుల్తానేట్లోని ప్రముఖ ఆడిట్ & అడ్వైజరీ సంస్థ క్రోవ్ ఒమన్ అంతర్జాతీయ పన్ను సెమినార్ ను నిర్వహించింది. హార్ముజ్ గ్రాండ్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ ట్యాక్స్ నిపుణులు, బ్యాంకింగ్ కార్యనిర్వాహకులు, వ్యాపార సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. క్రోవ్ ఒమన్లో మేనేజింగ్ భాగస్వామి డాక్టర్ డేవిస్ కల్లుకరన్ పన్ను సంస్థలు ఎదుర్కొంటున్న పెరుగుతున్న సవాళ్లను హైలైట్ చేశారు. "పన్ను ఇకపై చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం" అని స్పష్టం చేశారు. ముఖ్య వక్తలైన డాక్టర్ రాబర్ట్ ఇ.బి. పీక్, మిస్టర్ మాథ్యూ అంతర్జాతీయ పన్నుల చిక్కులపై తమ విలువైన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సెమినార్లో ప్రపంచ పన్ను వ్యవస్థల గురించి వక్తలు వివరించారు.
ఒమన్ వ్యాపారాలు తప్పనిసరిగా నావిగేట్ చేయాల్సిన కీలక పన్ను వ్యవస్థలను డాక్టర్ రాబర్ట్ పీక్ గ్లోబల్ ఎక్స్పాన్షన్ అనే అంశంపై చర్చను ప్రారంభించారు. పన్ను ఒప్పందాల వ్యూహాత్మక ప్రాముఖ్యతను ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం
- యాదగిరిగుట్టలో కన్నులవిందుగా రుక్మిణీ కల్యాణం







