'ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి'ధియోట్రికల్ ట్రైలర్ ని రిలీజ్.
- July 13, 2016
మొట్టమొదటి సారిగా రెబల్స్టార్ ప్రభాస్ అభిమానుల కోసం చేస్తున్న చిత్రం 'ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి'. ఆ చిత్రానికి సంబదించిన మోషన్ పోస్టర్ ఇటీవలే విడుదల చేశారు. ఇప్పుడు ధియోట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సారి సౌత్ఇండియన్ సూపర్స్టార్ రజనీ కాంత్ హీరోగా మెస్ట్ క్రేజియస్ట్ ఫిల్మ్ కబాలి చిత్రంతో పాటు కబాలి తెరపై ఈ ట్రైలర్ అలరించనుంది. పోస్ట్ప్రోడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని అగష్టులో చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహలు చేస్తున్నారు. శ్రీమతి శైలజ సమర్పణలో, రెడ్ కార్పేట్ రీల్స్ పతాకం పై, ఏ.రవితేజ, అశ్విని చంద్రశేఖర్, భానుశ్రీ, జబర్దస్ట్ వేణు, అప్పారావు లు నటించగా, బాహుబలి కాళకేయుడు ప్రభాకర్ ప్రధానపాత్రలో నటించారు. ఈ చిత్రానికి ఎస్.జె.చైతన్య దర్శకుడు. కబాలి విడుదల రోజునుండి ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో అన్ని స్క్రీన్స్ లో ఈ ట్రైలర్ సందడి చేయనుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







