విజ్ ఎయిర్ సంచలన నిర్ణయం.. ఇక యూరోపియన్ మార్కెట్లపైనే ఫోకస్..!!
- July 15, 2025
మస్కట్: విజ్ ఎయిర్ హోల్డింగ్స్ పిఎల్సి (“విజ్ ఎయిర్”) కీలక నిర్ణయం ప్రకటించింది. మధ్య, తూర్పు యూరప్ లతోపాటు ఎంపిక చేసిన పశ్చిమ యూరోపియన్ మార్కెట్లపై దృష్టి సారించనున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం మధ్యప్రాచ్యంలో మార్కెట్ డైనమిక్స్, కార్యాచరణ సవాళ్లు, భౌగోళిక రాజకీయ పరిణామాలపై రీసెర్చ్ తర్వాత తీసుకున్నట్లు వెల్లడించింది.
“ఈ వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణలో భాగంగా విజ్ ఎయిర్ అబుదాబి కార్యకలాపాలను నిలిపివేసింది. విజ్ ఎయిర్ సెప్టెంబర్ 1నుండి అన్ని స్థానిక విమాన కార్యకలాపాలను నిలిపివేస్తుంది. ప్రధాన మార్కెట్లపై దృష్టి సారించడానికి జాయింట్ వెంచర్ నుండి నిష్క్రమించాలని యోచిస్తోంది” అని ఎయిర్లైన్ ఒక ప్రకటనలో ప్రకటించింది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







