విజ్ ఎయిర్ సంచలన నిర్ణయం.. ఇక యూరోపియన్ మార్కెట్లపైనే ఫోకస్..!!
- July 15, 2025
మస్కట్: విజ్ ఎయిర్ హోల్డింగ్స్ పిఎల్సి (“విజ్ ఎయిర్”) కీలక నిర్ణయం ప్రకటించింది. మధ్య, తూర్పు యూరప్ లతోపాటు ఎంపిక చేసిన పశ్చిమ యూరోపియన్ మార్కెట్లపై దృష్టి సారించనున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం మధ్యప్రాచ్యంలో మార్కెట్ డైనమిక్స్, కార్యాచరణ సవాళ్లు, భౌగోళిక రాజకీయ పరిణామాలపై రీసెర్చ్ తర్వాత తీసుకున్నట్లు వెల్లడించింది.
“ఈ వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణలో భాగంగా విజ్ ఎయిర్ అబుదాబి కార్యకలాపాలను నిలిపివేసింది. విజ్ ఎయిర్ సెప్టెంబర్ 1నుండి అన్ని స్థానిక విమాన కార్యకలాపాలను నిలిపివేస్తుంది. ప్రధాన మార్కెట్లపై దృష్టి సారించడానికి జాయింట్ వెంచర్ నుండి నిష్క్రమించాలని యోచిస్తోంది” అని ఎయిర్లైన్ ఒక ప్రకటనలో ప్రకటించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!
- భారత్@80.. సౌదీ అరేబియాతో మరింత బలపడుతున్న భాగస్వామ్యం..!!
- మస్కట్లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!







