ఆగస్ట్ 13 న 'తిక్క'పుట్టించనున్న సాయిధరమ్ తేజ

- July 15, 2016 , by Maagulf
ఆగస్ట్ 13 న 'తిక్క'పుట్టించనున్న సాయిధరమ్ తేజ

సాయిధరమ్‌తేజ్‌ కథానాయకుడిగా రూపుదిద్దుకుంటున్న 'తిక్క' చిత్రం ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర బృందం తెలిపింది. లరిస్సా బోన్సి ఈ చిత్రంలో సాయిధరమ్‌తేజ్‌ సరసన నటించారు. సునీల్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సి. రోహిన్‌రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. థమన్‌ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సాయిధరమ్‌తేజ్‌ ఇటీవల అనిల్‌రావిపూడి దర్శకత్వంలో 'సుప్రీమ్‌' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com