ఆగస్ట్ 13 న 'తిక్క'పుట్టించనున్న సాయిధరమ్ తేజ
- July 15, 2016
సాయిధరమ్తేజ్ కథానాయకుడిగా రూపుదిద్దుకుంటున్న 'తిక్క' చిత్రం ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర బృందం తెలిపింది. లరిస్సా బోన్సి ఈ చిత్రంలో సాయిధరమ్తేజ్ సరసన నటించారు. సునీల్రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సి. రోహిన్రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. థమన్ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర మూవీ మేకర్స్ బ్యానర్పై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సాయిధరమ్తేజ్ ఇటీవల అనిల్రావిపూడి దర్శకత్వంలో 'సుప్రీమ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









