ఆగస్ట్ 13 న 'తిక్క'పుట్టించనున్న సాయిధరమ్ తేజ
- July 15, 2016
సాయిధరమ్తేజ్ కథానాయకుడిగా రూపుదిద్దుకుంటున్న 'తిక్క' చిత్రం ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర బృందం తెలిపింది. లరిస్సా బోన్సి ఈ చిత్రంలో సాయిధరమ్తేజ్ సరసన నటించారు. సునీల్రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సి. రోహిన్రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. థమన్ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర మూవీ మేకర్స్ బ్యానర్పై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సాయిధరమ్తేజ్ ఇటీవల అనిల్రావిపూడి దర్శకత్వంలో 'సుప్రీమ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







