నరేంద్రమోదీ అధ్యక్షతన అంతర్రాష్ట్ర మండలి సమావేశం
- July 15, 2016
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన అంతర్రాష్ట్ర మండలి సమావేశం రాష్ట్రపతిభవన్లో శనివారం ఉదయం ప్రారంభమైంది. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, శాశ్వత సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ సమావేశంలో నాలుగు ప్రధాన ఎజెండాలపై చర్చించనున్నారు. కేంద్ర-రాష్ట్రాల సంబంధాలపై పుంఛి కమిషన్ సిఫారసుల పరిశీలన , ఆధార్ను గుర్తింపు కార్డుగా పరిగణించడంతోపాటు సబ్సిడీలు, ఇతర సేవలకు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) కోసం వాడటంపైనా చర్చిస్తారు. పాఠశాల విద్యాప్రమాణాల పెంపు, మెరుగుదలపైనా చర్చ ఉంటుంది. వీటితోపాటు అంతర్గత భద్రతపై సమీక్షించనున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









