నరేంద్రమోదీ అధ్యక్షతన అంతర్రాష్ట్ర మండలి సమావేశం
- July 15, 2016
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన అంతర్రాష్ట్ర మండలి సమావేశం రాష్ట్రపతిభవన్లో శనివారం ఉదయం ప్రారంభమైంది. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, శాశ్వత సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ సమావేశంలో నాలుగు ప్రధాన ఎజెండాలపై చర్చించనున్నారు. కేంద్ర-రాష్ట్రాల సంబంధాలపై పుంఛి కమిషన్ సిఫారసుల పరిశీలన , ఆధార్ను గుర్తింపు కార్డుగా పరిగణించడంతోపాటు సబ్సిడీలు, ఇతర సేవలకు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) కోసం వాడటంపైనా చర్చిస్తారు. పాఠశాల విద్యాప్రమాణాల పెంపు, మెరుగుదలపైనా చర్చ ఉంటుంది. వీటితోపాటు అంతర్గత భద్రతపై సమీక్షించనున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







