తెలంగాణలో అసెంబ్లీ సీట్లను 153కు పెంచడానికి కృషిచేయండి : కేసీఆర్
- July 16, 2016
గవర్నర్ దగ్గర పెండింగ్లో ఎక్కువ బిల్లులు ఉండకుండా నిర్ధిష్ట కాలపరిమితి విధించాలని సీఎం కేసీఆర్ అన్నారు. నీటి పంపకాలను ట్రిబ్యునల్స్ నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రాల ప్రమేయం లేకుండా కేంద్రం విద్యా సంస్థలను నెలకొల్పకూడదని సీఎం అన్నారు. ఏపీ-తెలంగాణ మధ్య నీటి సమస్యను కేంద్రం పరిష్కరించాలని కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో అసెంబ్లీ సీట్లను 153కు పెంచేందుకు కృషి చేయాలని అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో సీఎం కేసీఆర్ అన్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







