తెలంగాణలో అసెంబ్లీ సీట్లను 153కు పెంచడానికి కృషిచేయండి : కేసీఆర్

- July 16, 2016 , by Maagulf
తెలంగాణలో అసెంబ్లీ సీట్లను 153కు పెంచడానికి కృషిచేయండి : కేసీఆర్

గవర్నర్‌ దగ్గర పెండింగ్‌లో ఎక్కువ బిల్లులు ఉండకుండా నిర్ధిష్ట కాలపరిమితి విధించాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. నీటి పంపకాలను ట్రిబ్యునల్స్‌ నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రాల ప్రమేయం లేకుండా కేంద్రం విద్యా సంస్థలను నెలకొల్పకూడదని సీఎం అన్నారు. ఏపీ-తెలంగాణ మధ్య నీటి సమస్యను కేంద్రం పరిష్కరించాలని కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో అసెంబ్లీ సీట్లను 153కు పెంచేందుకు కృషి చేయాలని అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో సీఎం కేసీఆర్‌ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com