తెలంగాణలో అసెంబ్లీ సీట్లను 153కు పెంచడానికి కృషిచేయండి : కేసీఆర్
- July 16, 2016
గవర్నర్ దగ్గర పెండింగ్లో ఎక్కువ బిల్లులు ఉండకుండా నిర్ధిష్ట కాలపరిమితి విధించాలని సీఎం కేసీఆర్ అన్నారు. నీటి పంపకాలను ట్రిబ్యునల్స్ నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రాల ప్రమేయం లేకుండా కేంద్రం విద్యా సంస్థలను నెలకొల్పకూడదని సీఎం అన్నారు. ఏపీ-తెలంగాణ మధ్య నీటి సమస్యను కేంద్రం పరిష్కరించాలని కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో అసెంబ్లీ సీట్లను 153కు పెంచేందుకు కృషి చేయాలని అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో సీఎం కేసీఆర్ అన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









