గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం సేవలకు అంతరాయం
- August 09, 2025
న్యూ ఢిల్లీ: భారత్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సేవల్లో గురువారం అంతరాయం ఏర్పడింది. ఈ సమస్యతో నగదు లావాదేవీలు నిలిచిపోవడంతో వినియోగదారులు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు చేశారు. ఫలితంగా హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాంటి ప్రముఖ బ్యాంకుల సేవలు నిలిచిపోయాయి. ప్రతి రోజూ కోట్లాదిమంది గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం సేవలను వినియోగించుకుంటారు. ఒక్కసారిగా సేవలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తాజా వార్తలు
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత
- ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు వద్దు…డీజీపీకి సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు
- విజయ్కు లైన్క్లియర్.. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి..
- సీజనల్ అలెర్జీలు.. అవగాహన, నివారణ, చికిత్స పై నిపుణుల సూచనలు..!!
- 2025లో యూఏఈలో 5,58,000 కొత్త డ్రైవర్లు..!!
- వీసా మినహాయింపు ఒప్పందం పై సంతకం చేసిన సౌదీ, టర్కీ..!
- భద్రతా సంబంధాలను బలోపేతానికి యూకే, బహ్రెయిన్ చర్చలు..!!
- ఇరాన్ ప్రకటనను ఖండించిన యూఏఈ..!!
- ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతపై ఒమన్, నార్వే చర్చలు..!!
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ని ఆమోదించండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్









