గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం సేవలకు అంతరాయం
- August 09, 2025
న్యూ ఢిల్లీ: భారత్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సేవల్లో గురువారం అంతరాయం ఏర్పడింది. ఈ సమస్యతో నగదు లావాదేవీలు నిలిచిపోవడంతో వినియోగదారులు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు చేశారు. ఫలితంగా హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాంటి ప్రముఖ బ్యాంకుల సేవలు నిలిచిపోయాయి. ప్రతి రోజూ కోట్లాదిమంది గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం సేవలను వినియోగించుకుంటారు. ఒక్కసారిగా సేవలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తాజా వార్తలు
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..









