గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం సేవలకు అంతరాయం
- August 09, 2025
న్యూ ఢిల్లీ: భారత్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సేవల్లో గురువారం అంతరాయం ఏర్పడింది. ఈ సమస్యతో నగదు లావాదేవీలు నిలిచిపోవడంతో వినియోగదారులు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు చేశారు. ఫలితంగా హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాంటి ప్రముఖ బ్యాంకుల సేవలు నిలిచిపోయాయి. ప్రతి రోజూ కోట్లాదిమంది గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం సేవలను వినియోగించుకుంటారు. ఒక్కసారిగా సేవలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో







