రమ్య తాత మధుసూదనాచారి మృతి..
- July 17, 2016
చిన్నారి రమ్య కుటుంబంలో మరో విషాదం జరిగింది. సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమ్య తాత మధుసూదనాచారి మృతిచెందారు. జులై 1న జరిగిన రోడ్డుప్రమాదంలో గాయపడ్డ మధుసూదనాచారి 18 రోజులపాటు మృత్యువుతో పోరాడి చికిత్స పొందుతు నేడు మృతిచెందారు. ఆరు గురు విద్యార్థులు మధ్యం సేవించి కారు రాష్డ్రైవింగ్ వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటికే చిన్నారి రమ్య, బాబాయి రాజేష్ మృతిచెందడంతో పుట్టెడు శోకంలో ఉన్న ఆ కుటుంబానికి మధుసూదనాచారి మృతితో మరో దెబ్బ తగిలింది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







