శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- September 18, 2025
తిరుమల: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వచ్చే నెల సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు ఘనంగా జరగనున్నారు. ఈ విశిష్ట ఉత్సవాల సందర్భంగా తిరుపతి జిల్లా పోలీస్, ప్రభుత్వ యంత్రాంగం భక్తుల సౌకర్యం, భద్రత కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మీడియా సమావేశంలో వివరించినట్టు, భక్తుల పెద్ద రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ప్రధాన అంశమని పేర్కొన్నారు.
పాత అనుభవాల నుండి పొందిన పాఠాలను పరిగణలోకి తీసుకొని, ఈ సంవత్సరం భద్రతా ఏర్పాట్లలో మరింత పకడ్బందీతో పని జరుగుతోంది. ఉత్సవాల సందర్భంగా తిరుమల కొండ మరియు తిరుపతి నగరంలో భక్తుల పరిరక్షణకు ప్రత్యేకంగా కేంద్రీకృతమైన భద్రతా దళాలను మోహరించడం జరిగింది. మొత్తం 4,000 మంది పోలీస్ సిబ్బందిని ఉత్సవాల కోసం మోహరించడం జరుగుతున్నట్లు ఎస్పీ తెలిపారు. వీరిలో 3,000 మంది తిరుమల కొండ పై విధుల్లో ఉండగా, మిగిలిన 1,000 మంది తిరుపతి నగరంలోని ముఖ్య ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షిస్తారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







