సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- September 21, 2025
కువైట్: కువైట్ లోని సాద్ అల్-అబ్దుల్లా ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముప్పై ఏళ్ల వ్యక్తి తన తల్లి గొంతును కత్తితో కోసి చంపాడని కువైట్ పోలీసులు తెలిపారు. వెంటనే ఆమె కుమార్తె బాధితురాలిని ఆస్పత్రికి తరలించినప్పటికీ, అంతకుముందే అమె మరణించినట్టు డాక్టర్లు నిర్ధారించారని పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అతడిపై కేసు నమోదు చేసినట్టు, పబ్లిక్ ప్రాసిక్యూషన్ దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్









