హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!
- January 14, 2026
దోహా: ఖతార్ కస్టమ్స్ 'షాబు' అని పిలిచే మాదకద్రవ్య పదార్థమైన మెథాంఫెటమైన్ను అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాన్ని అడ్డుకుంది. ఒక షిప్మెంట్లో దాచిపెట్టిన 1.84 కిలోగ్రాములను స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ ఇన్స్పెక్టర్ అనుమానం వచ్చిన తర్వాత ఈ స్మగ్లింగ్ గుట్టు బయటపడింది. హమద్ పోర్టు ద్వారా వస్తున్న షిప్మెంట్లలో ఒకదానిలో ఆడియో స్పీకర్ల బోలు కంపార్ట్మెంట్లలో మాదకద్రవ్య పదార్థం దాచినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం వాటిని స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన మాదకద్రవ్యాల మొత్తం బరువు 1.84 కిలోలని కస్టమ్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!
- హర్మూజ్ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!









