నిర్వహణ కోసం రెండు దారులు మూసివేత

- July 20, 2016 , by Maagulf
నిర్వహణ కోసం రెండు దారులు మూసివేత

మనామా : షేక్ జాబెర్ అల్ అహ్మద్ అల్ సబా హైవే మీద నిర్వహణ కోసం  రెండు దారులు మూసివేతని పనుల మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. ఈ మూసివేత జూలై 21 రాత్రి 11 గంటల నుండి ప్రారంభమై జూలై 23 వ తేదీ ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటుందని మంత్రిత్వ శాఖ  జారీ చేసిన ప్రకటనలో తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com