ఇబ్రిలో పొల్యుషన్ ఎమర్జెన్సీపై పర్యావరణ అథారిటీ క్లారిటీ..!!
- October 01, 2025
మస్కట్: ఇబ్రిలోని విలాయత్లోని తనమ్ ప్రాంతంలో వాతావరణంలో ఘాటైన వాసనలు వస్తున్నాయన్న నివేదికలపై పర్యావరణ అథారిటీ సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ క్లారిటీ ఇచ్చింది. అధునాతన సాంకేతికతలు , అధిక ఖచ్చితత్వ సాధనాలతో గాలి నాణ్యతను కొలిచామని, అందులో అసాధారణ లేదా అసహజ కాలుష్య కారకాలను గుర్తించలేదని తెలిపింది. కాగా, అధికారులు ఆ ప్రాంతంలో పర్యవేక్షణను కొనసాగిస్తున్నారని వెల్లడించింది. ప్రజలు ఆందోలన చెందాల్సిన అవసరం లేదని, సోషల్ మీడియాలో ఫేక్ వార్తలను నమ్మొద్దని, వాస్తవ సమాచారాన్ని అధికారుల నుంచి పొందాలని సూచించారు.
తాజా వార్తలు
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు







