ఇబ్రిలో పొల్యుషన్ ఎమర్జెన్సీపై పర్యావరణ అథారిటీ క్లారిటీ..!!
- October 01, 2025
మస్కట్: ఇబ్రిలోని విలాయత్లోని తనమ్ ప్రాంతంలో వాతావరణంలో ఘాటైన వాసనలు వస్తున్నాయన్న నివేదికలపై పర్యావరణ అథారిటీ సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ క్లారిటీ ఇచ్చింది. అధునాతన సాంకేతికతలు , అధిక ఖచ్చితత్వ సాధనాలతో గాలి నాణ్యతను కొలిచామని, అందులో అసాధారణ లేదా అసహజ కాలుష్య కారకాలను గుర్తించలేదని తెలిపింది. కాగా, అధికారులు ఆ ప్రాంతంలో పర్యవేక్షణను కొనసాగిస్తున్నారని వెల్లడించింది. ప్రజలు ఆందోలన చెందాల్సిన అవసరం లేదని, సోషల్ మీడియాలో ఫేక్ వార్తలను నమ్మొద్దని, వాస్తవ సమాచారాన్ని అధికారుల నుంచి పొందాలని సూచించారు.
తాజా వార్తలు
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు
- రూ.50 లక్షలకోసం భర్త కిడ్నాప్ డ్రామా!
- యూఏఈలో మూడు రోజులపాటు రెయిన్ అలెర్ట్..!!
- సాయికృష్ణ మిస్సింగ్ కేసు..నేడు కోర్టుకు ఆధారాలు
- గల్ఫ్ కార్మికుల ఓటు హక్కుల పై మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చ
- దుబాయ్లో బ్యాడ్మింటన్ ఆడుతూ భారతీయ ప్రవాసి మృతి..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో బొంగో సంస్కృతి బహ్రెయిన్ రక్తదాన శిబిరం..!!
- ఫోర్బ్స్ టాప్ 100లో ఆరు కువైట్ ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ కు చోటు..!!







