'అప్పట్లో ఒకడుండేవాడు' ఫస్ట్ లూక్
- July 24, 2016
నారారోహిత్, శ్రీవిష్ణు కథానాయకులుగా రోహిత్ సమర్పణలో ఆరన్ మీడియా వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'అప్పట్లో ఒకడుండేవాడు'. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నారు. సోమవారం నారారోహిత్ జన్మదినాన్ని పురస్కరించుకొని చిత్రబృందం ఫస్ట్లుక్ విడుదల చేసింది. తానియా హోప్, బ్రహ్మాజి, ప్రభాస్ శ్రీను, అజయ్, శ్రీనివాసరెడ్డి, రాజీవ్ కనకాల, సత్యదేవ్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రధారులు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని త్వరలో ఆడియో విడుదల చేస్తామని చిత్రబృందం పేర్కొంది.


తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







