'ఆపరేషన్ సంభవ్ కొనసాగుతోంది'
- November 20, 2025
అమరావతి: అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో మావోయిస్టుల ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సందర్శించారు.ఇప్పటికే 13 మంది నక్సలైట్లు హతమయ్యారని..మిగిలిన వారు జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు.ఆపరేషన్ సంభవ్ కొనసాగుతోందని మావోల నిర్మూలించటమే లక్ష్యమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడేందుకు కృషి చేస్తామన్నారు.
తాజా వార్తలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!
- కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తి పునరుద్ధణ..!!
- మానవ అక్రమ రవాణా కేసులో మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీలో 65% మంది పిల్లలు అనుచితమైన కంటెంట్కు గురవుతున్నారు..!!
- మిలన్లో ఒమన్-ఇటలీ కల్చరల్ ఎక్స్ పో ప్రారంభం..!!
- ఇరాన్ శాంతి ఒప్పందం..అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర విభేదాలు
- టెలిగ్రామ్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు
- TOMCOM ఆధ్వర్యంలో ఇజ్రాయెల్లో కేర్ గివర్స్కు భారీ ఉద్యోగ అవకాశాలు
- ఫాస్ట్ ట్రాక్ పై అమెరికా వీసా ఛాన్స్..కానీ భారీ ఖర్చు!







