'ఆపరేషన్ సంభవ్ కొనసాగుతోంది'
- November 20, 2025
అమరావతి: అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో మావోయిస్టుల ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సందర్శించారు.ఇప్పటికే 13 మంది నక్సలైట్లు హతమయ్యారని..మిగిలిన వారు జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు.ఆపరేషన్ సంభవ్ కొనసాగుతోందని మావోల నిర్మూలించటమే లక్ష్యమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడేందుకు కృషి చేస్తామన్నారు.
తాజా వార్తలు
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..









