'ఆపరేషన్ సంభవ్ కొనసాగుతోంది'
- November 20, 2025
అమరావతి: అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో మావోయిస్టుల ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సందర్శించారు.ఇప్పటికే 13 మంది నక్సలైట్లు హతమయ్యారని..మిగిలిన వారు జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు.ఆపరేషన్ సంభవ్ కొనసాగుతోందని మావోల నిర్మూలించటమే లక్ష్యమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడేందుకు కృషి చేస్తామన్నారు.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









