ఖతార్ లో త్వరలో ఇళ్ల వద్దకే రేషన్ డెలివరీ..!!
- December 24, 2025
దోహా: ఖతార్లోని అర్హత కలిగిన పౌరులకు సబ్సిడీ ఫుడ్ రేషన్ల కోసం వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కొత్త హోమ్ డెలివరీ సేవను ఆవిష్కరించింది.రఫీక్ మరియు స్నూను సహకారంతో ఈ సేవ అమలు చేయబడుతుందని మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా పోస్ట్లో ప్రకటించింది.లబ్ధిదారుల ఆహార సామాగ్రిని నేరుగా వారి ఇంటి వద్దకే డెలివరీ చేస్తారని తెలిపింది.
కచ్చితమైన డెలివరీని నిర్ధారించడానికి లబ్ధిదారులకు కోడ్ పంపబడుతుందని, 25QR డెలివరీ రుసుము వర్తిస్తుందని వెల్లడించింది. దేశంలో అవసరమైన ప్రజా సేవల్లో డిజిటల్ మార్పులను ముందుకు తీసుకెళ్లే దిశగా ఈ చొరవ ఒక ముఖ్యమైన అడుగుగా పేర్కొంది.
తాజా వార్తలు
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!
- ఒమన్ లో జువైనల్ నేరాల పెరుగుదలపై ఆందోళన..!!
- ఆన్లైన్లో మైనర్ బాలికకు వేధింపులు..వ్యక్తి అరెస్టు..!!
- ఈ దేశాల్లో ఇంటర్నెట్ పై కఠిన ఆంక్షలు
- ఏపీ: నంది అవార్డుల పై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన









