ఖతార్ లో త్వరలో ఇళ్ల వద్దకే రేషన్ డెలివరీ..!!
- December 24, 2025
దోహా: ఖతార్లోని అర్హత కలిగిన పౌరులకు సబ్సిడీ ఫుడ్ రేషన్ల కోసం వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కొత్త హోమ్ డెలివరీ సేవను ఆవిష్కరించింది.రఫీక్ మరియు స్నూను సహకారంతో ఈ సేవ అమలు చేయబడుతుందని మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా పోస్ట్లో ప్రకటించింది.లబ్ధిదారుల ఆహార సామాగ్రిని నేరుగా వారి ఇంటి వద్దకే డెలివరీ చేస్తారని తెలిపింది.
కచ్చితమైన డెలివరీని నిర్ధారించడానికి లబ్ధిదారులకు కోడ్ పంపబడుతుందని, 25QR డెలివరీ రుసుము వర్తిస్తుందని వెల్లడించింది. దేశంలో అవసరమైన ప్రజా సేవల్లో డిజిటల్ మార్పులను ముందుకు తీసుకెళ్లే దిశగా ఈ చొరవ ఒక ముఖ్యమైన అడుగుగా పేర్కొంది.
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









