ఖతార్ లో త్వరలో ఇళ్ల వద్దకే రేషన్ డెలివరీ..!!
- December 24, 2025
దోహా: ఖతార్లోని అర్హత కలిగిన పౌరులకు సబ్సిడీ ఫుడ్ రేషన్ల కోసం వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కొత్త హోమ్ డెలివరీ సేవను ఆవిష్కరించింది.రఫీక్ మరియు స్నూను సహకారంతో ఈ సేవ అమలు చేయబడుతుందని మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా పోస్ట్లో ప్రకటించింది.లబ్ధిదారుల ఆహార సామాగ్రిని నేరుగా వారి ఇంటి వద్దకే డెలివరీ చేస్తారని తెలిపింది.
కచ్చితమైన డెలివరీని నిర్ధారించడానికి లబ్ధిదారులకు కోడ్ పంపబడుతుందని, 25QR డెలివరీ రుసుము వర్తిస్తుందని వెల్లడించింది. దేశంలో అవసరమైన ప్రజా సేవల్లో డిజిటల్ మార్పులను ముందుకు తీసుకెళ్లే దిశగా ఈ చొరవ ఒక ముఖ్యమైన అడుగుగా పేర్కొంది.
తాజా వార్తలు
- అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒప్పందం..త్వరలో సంతకాలు
- ప్రతి పోలీస్ స్టేషన్కు ‘పోలీస్ మెంటార్’: సీపీ సజ్జనార్
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!
- భారత నూతన రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరణ..!!
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు









