మెట్రోలింక్ సేవలను అప్డేట్ చేసిన దోహా మెట్రో..!!
- January 30, 2026
దోహా: దోహా మెట్రో జనవరి 30న ఎడ్యుకేషన్ సిటీ మరియు నేషనల్ మ్యూజియం మెట్రో స్టేషన్లకు సేవలు అందించే తన మెట్రోలింక్ సర్వీసులలో రెండు మార్పులను ప్రకటించింది. M212 బస్సులు అల్ రిఫా మాల్ ఆఫ్ ఖతార్ స్టేషన్కు బదులుగా ఎడ్యుకేషన్ సిటీ స్టేషన్, ఎగ్జిట్ 1 నుండి నడుస్తాయి. ఇదిలా ఉండగా, M316 బస్సులు రాస్ బు అబౌద్ స్టేషన్కు బదులుగా నేషనల్ మ్యూజియం స్టేషన్, ఎగ్జిట్ 1 నుండి నడుస్తాయి.
అహ్మద్ బిన్ అలీ స్టేడియంలో జరిగే మ్యాచ్ ఫర్ హోప్ టోర్నమెంట్ మరియు 974 స్టేడియం ప్రాంగణంలో జరిగే 25N51E మ్యూజిక్ ఫెస్టివల్కు హాజరయ్యే అభిమానులు, సందర్శకుల కోసం ఈ తాత్కాలిక మార్పులు చేసినట్లు దోహా మెట్రో ప్రకటించింది.
తాజా వార్తలు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!
- సౌదీ అరేబియాలో హాటెస్ట్ మంత్ గా జూలై ఉండబోతుందా?
- అండర్ 16 సోషల్ మీడియా బ్యాన్..ఆస్ట్రేలియా సంచలన స్టడీ..!!
- షాపింగ్ ప్రియులకు లూలూ హైపర్మార్కెట్ కువైట్ శుభవార్త..!!
- 52 మాగ్నెట్స్ మింగిన 5 ఏళ్ల బాలుడు..డాక్టర్లు ఏమన్నారంటే?
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్







