మెట్రోలింక్ సేవలను అప్డేట్ చేసిన దోహా మెట్రో..!!
- January 30, 2026
దోహా: దోహా మెట్రో జనవరి 30న ఎడ్యుకేషన్ సిటీ మరియు నేషనల్ మ్యూజియం మెట్రో స్టేషన్లకు సేవలు అందించే తన మెట్రోలింక్ సర్వీసులలో రెండు మార్పులను ప్రకటించింది. M212 బస్సులు అల్ రిఫా మాల్ ఆఫ్ ఖతార్ స్టేషన్కు బదులుగా ఎడ్యుకేషన్ సిటీ స్టేషన్, ఎగ్జిట్ 1 నుండి నడుస్తాయి. ఇదిలా ఉండగా, M316 బస్సులు రాస్ బు అబౌద్ స్టేషన్కు బదులుగా నేషనల్ మ్యూజియం స్టేషన్, ఎగ్జిట్ 1 నుండి నడుస్తాయి.
అహ్మద్ బిన్ అలీ స్టేడియంలో జరిగే మ్యాచ్ ఫర్ హోప్ టోర్నమెంట్ మరియు 974 స్టేడియం ప్రాంగణంలో జరిగే 25N51E మ్యూజిక్ ఫెస్టివల్కు హాజరయ్యే అభిమానులు, సందర్శకుల కోసం ఈ తాత్కాలిక మార్పులు చేసినట్లు దోహా మెట్రో ప్రకటించింది.
తాజా వార్తలు
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..









