JEE మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్
- February 02, 2026
న్యూ ఢిల్లీ: భారత దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీల్లో (NITs) బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్–2026 (JEE Main 2026) పరీక్షలకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది నిర్వహించనున్న సెషన్–2 పరీక్షల షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఈ పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు జరగనున్నాయి.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి 25 వరకు కొనసాగుతుంది
ఇందులో భాగంగా,నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పరీక్షల షెడ్యూళ్లను విడుదల చేసింది. సెషన్-2 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి 25 వరకు కొనసాగుతుంది. పరీక్షలు తెలుగు, ఇంగ్లీష్ సహా 13 భాషల్లో నిర్వహించబడతాయి. గత మూడు సంవత్సరాలలో 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డ్లు, ఇతర అప్డేట్ల కోసం NTA JEE వెబ్సైట్ను సంప్రదించాలి.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







