ట్యాక్స్ రిటర్న్స్ను ఆగస్ట్ 31 వరకు దాఖల గడువు పొడిగింపు ..
- July 29, 2016
కేంద్ర ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు గడువును ఆగస్ట్ 5 వరకు పొడిగించింది. పన్ను చెల్లింపుదారులు 2015-16 (2016-17 అసెస్మెంట్ ఏడాది)కు సంబంధించిన ట్యాక్స్ రిటర్న్స్ను జూలై 31 లోగా దాఖలు చేయాలి. కానీ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఒక రోజు సమ్మె కారణంగా ట్యాక్స్ రిటర్న్స్ గడువును ఆగస్ట్ 5 వరకు పొడిగిస్తున్నట్లు రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అదియా తెలిపారు. ఇక జమ్మూకశ్మీర్లో పన్ను చెల్లింపుదారులు వారి ట్యాక్స్ రిటర్న్స్ను ఆగస్ట్ 31 వరకు దాఖలు చేయవచ్చని పేర్కొన్నారు.7 లక్షల అసెసీలకు ఐటీ విభాగం లేఖలు హైదరాబాద్: పన్ను ఎగవేతలను అరికట్టే దిశగా అధిక విలువ లావాదేవీలు జరిపిన వారి పాన్ నంబరు వివరాలను సేకరించడంపై ఆదాయ పన్ను విభాగం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ తరహా లావాదేవీలు నిర్వహించిన 7 లక్షల మంది అసెసీలకు .. పాన్ నంబరు సమర్పించాలంటూ లేఖలు పంపనుంది. ఈ వివరాలు సమర్పించేందుకు సదరు అసెసీల సౌకర్యార్థం కొత్తగా ఈ-ఫైలింగ్ వెబ్సైట్ను కూడా ప్రవేశపెట్టినట్లు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









