రమదాన్ లో గ్రీన్ బహ్రెయిన్ కు మద్దతు..!!
- February 10, 2026
మనామా: ఈ రమదాన్ లో భాగంగా పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసే రీయూజబుల్ బ్యాగులను అందుబాటులోకి తేనున్నారు. ఈ కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ మనామా ప్రారంభించింది. సింగిల్-యూజ్ ప్లాస్టిక్ను తగ్గించడం మరియు నివాసితులలో పర్యావరణ అనుకూల అలవాట్లను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. అల్ జజీరా మరియు లులు సహకారంతో మూడు నెలల పాటు సూపర్ మార్కెట్ ఎంట్రీల వద్ద బ్యాగులను పంపిణీ చేస్తారు. ప్రయోగాత్మకంగా రోటరీ క్లబ్ ఆఫ్ మనామా 5,000 రీయూజబుల్ కాటన్ బ్యాగులను తయారు చేయించినట్లు రోటరీ క్లబ్ ఆఫ్ మనామా అధ్యక్షుడు రాబర్ట్ టిమ్మర్స్ తెలిపారు.
తాజా వార్తలు
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!







