జహ్రా భద్రతా దాడిలో 145 మంది అరెస్టు
- July 31, 2016
పారిశ్రామిక ప్రాంతం జహ్రా లో శనివారం జరిగిన భద్రతా దాడిలో నివాసిత ఉల్లంఘించిన 145 మందిని అంతర్గత వ్యవహారాల శాఖ అరెస్ట్ చేసింది. అండర్ లెఫ్టినెంట్ జనరల్ సులేమాన్ అల్ -ఫహద్ నేతృత్వంలో సీనియర్ శాఖ అధికారుల పర్యవేక్షణలో జరిగిన ఈ ప్రచారం సహా అన్ని ప్రాంతాలు, వీధులు మరియు రహదారులలో ముగిసింది. ఈ ప్రచారంలో 11 మంది గడువు తీరిన వీసా కలిగినవారు మరియు 3 సివిల్ కేసులు 7 గురు పరారీలో ఉన్న కేసులు 73 మంది రెసిడెన్సీ చట్టం ఉల్లంఘనలకు పాల్పిడినవారు ,4 గురికి గుర్తింపు కార్డులు లేనివారు, మరో 3 గురు చట్టానికి కావాల్సినవారిని అరెస్టు చేశారు.
ఈ ప్రచారం సందర్భంగా, 5 వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకొన్నారు మరియు 40 ట్రాఫిక్ ఉల్లంఘన రికార్డు చేశారు.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







