జహ్రా భద్రతా దాడిలో 145 మంది అరెస్టు
- July 31, 2016
పారిశ్రామిక ప్రాంతం జహ్రా లో శనివారం జరిగిన భద్రతా దాడిలో నివాసిత ఉల్లంఘించిన 145 మందిని అంతర్గత వ్యవహారాల శాఖ అరెస్ట్ చేసింది. అండర్ లెఫ్టినెంట్ జనరల్ సులేమాన్ అల్ -ఫహద్ నేతృత్వంలో సీనియర్ శాఖ అధికారుల పర్యవేక్షణలో జరిగిన ఈ ప్రచారం సహా అన్ని ప్రాంతాలు, వీధులు మరియు రహదారులలో ముగిసింది. ఈ ప్రచారంలో 11 మంది గడువు తీరిన వీసా కలిగినవారు మరియు 3 సివిల్ కేసులు 7 గురు పరారీలో ఉన్న కేసులు 73 మంది రెసిడెన్సీ చట్టం ఉల్లంఘనలకు పాల్పిడినవారు ,4 గురికి గుర్తింపు కార్డులు లేనివారు, మరో 3 గురు చట్టానికి కావాల్సినవారిని అరెస్టు చేశారు.
ఈ ప్రచారం సందర్భంగా, 5 వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకొన్నారు మరియు 40 ట్రాఫిక్ ఉల్లంఘన రికార్డు చేశారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







