జహ్రా భద్రతా దాడిలో 145 మంది అరెస్టు
- July 31, 2016
పారిశ్రామిక ప్రాంతం జహ్రా లో శనివారం జరిగిన భద్రతా దాడిలో నివాసిత ఉల్లంఘించిన 145 మందిని అంతర్గత వ్యవహారాల శాఖ అరెస్ట్ చేసింది. అండర్ లెఫ్టినెంట్ జనరల్ సులేమాన్ అల్ -ఫహద్ నేతృత్వంలో సీనియర్ శాఖ అధికారుల పర్యవేక్షణలో జరిగిన ఈ ప్రచారం సహా అన్ని ప్రాంతాలు, వీధులు మరియు రహదారులలో ముగిసింది. ఈ ప్రచారంలో 11 మంది గడువు తీరిన వీసా కలిగినవారు మరియు 3 సివిల్ కేసులు 7 గురు పరారీలో ఉన్న కేసులు 73 మంది రెసిడెన్సీ చట్టం ఉల్లంఘనలకు పాల్పిడినవారు ,4 గురికి గుర్తింపు కార్డులు లేనివారు, మరో 3 గురు చట్టానికి కావాల్సినవారిని అరెస్టు చేశారు.
ఈ ప్రచారం సందర్భంగా, 5 వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకొన్నారు మరియు 40 ట్రాఫిక్ ఉల్లంఘన రికార్డు చేశారు.
తాజా వార్తలు
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!
- హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
- కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!
- IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి
- ఒమన్ వ్యాప్తంగా 93 మందికి ఆశ్రయం..!!
- ఢిల్లీలోని పార్టీ ఆఫీసు ఖాళీ చేయాలంటూ కాంగ్రెస్ కు కేంద్రం నోటీసులు
- వరల్డ్ హ్యాపినెస్ రిపోర్టు.. 22వ స్థానంలో సౌదీ అరేబియా..!!
- హోంల్యాండ్ సెక్యూరిటీ చీఫ్గా అపజయం ఎరుగని ఎంఎంఏ ఫైటర్









