ఉచిత వీసా ఉపయోగించి అక్రమ కార్మికుల నియామకం సరి కాదు ఎంపీ
- July 31, 2016
మనామా: ప్రభుత్వ సంస్థలు, కొన్ని మంత్రిత్వశాఖలు అక్రమ కార్మికులు నియామకం కోసం ఉచిత వీసాని ఉపయోగించడం సరికాదని తీవ్రమైన ఆరోపణని ఒక ఎంపీ చేశారు. చట్టం కూడా రాజ్యంలోని కార్మిక చట్టాలను అతిక్రమించినందుకు ఆయా సంస్థలపై చర్యలు తీసుకొంటామని ప్రతిజ్ఞ చేశాయి..కొన్ని ప్రభుత్వ సంస్థలు తమ ప్రాజెక్టులు అమలు చేసుకొనేందుకు ప్రైవేట్ కంపెనీలతో కాంట్రాక్టు కుదుర్చుకొంటున్నారు,. కానీ ఈ ప్రైవేటు కాంట్రాక్టర్లు ఆయా పనులను పూర్తి చేసుకొనేందుకు అక్రమ ఉద్యోగులు నియామకం జరుపుకొంటున్నారని ఎంపీ ఆడెల్ అల్ అస్సూమి ఒక పత్రికా ప్రకటనలో శనివారం తెలిపారు.
రాజ్యం లోని చట్టాలు మరియు నిబంధనల పట్ల ఇది స్పష్టమైన ఉల్లంఘన అని, చట్టం ఉల్లంఘించినందుకు వారిని పట్టుకొవాలని పిలుపునిచ్చారు, అలాగే జవాబుదారీగా వ్యవహరించని కంపెనీలపై చర్యలు తీయసుకొంటున్నట్లు అల్ అస్సూమి చెప్పారు పార్లమెంటరీ పరిశోధనాత్మక కమిటీ గత సంవత్సరం ఏర్పాటు చేసి ఉచిత వీసా ప్రక్రియను పారదర్శకంగా జరిపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.ప్రభుత్వ అధికారులు మరియు ఎస్టాబ్లిషమెంట్స్ చట్టంకు కట్టుబడి ఉండాలని మరియు దేశానికి ఒక సామాజిక మరియు ఆర్థిక ముప్పు ఉచిత వీసా అక్రమమంగా పొందేందుకు సహకరించకూడదని చట్ట రూపకర్తలు వ్యాఖ్యానించారు. పార్లమెంటరీ పరిశోధనాత్మక కమిటీ ని మార్చి 2015 లో ఏర్పాటుచేశారు. ఈ కమిటీలో ఎంపీలు అల్ మఃఫోఉద్ , అనాస బూహిండి , హమద్ అల్ డోసరీ, థియబ్ అల్ నురిమి , ఆలీ అల్ ముఖ్ల , మజీద్ అల్ అస్ఫఊర్ , మోహాసేన్ అల్ బేకరీ , ఘాజీ అల్ రహ్మ మరియు నాజర్ అల్ ఖ్అస్సీర్ ఉన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







