నేడు ఏపీ, తెలంగాణలో విధుల బహిష్కరణకు పిలుపునిచ్చిన చిత్తర్వు
- August 04, 2016
నేడు ఏపీ, తెలంగాణలో విధుల బహిష్కరణకు న్యాయవాదులు పిలుపునిచ్చారు. ఈ నేపధ్యం ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన చిత్తర్వు నాగేశ్వర రావు గారు మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఆంధ్ర హక్కు దానికోసం అందరం కలిసి పోరాడుతాం అని చెప్పారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడంలో కేంద్ర మెతక వైఖరికి నిరసనగా విధులు బహిష్కరించాలని ఏపీ న్యాయవాదుల పిలుపునిచ్చారు. ప్రత్యేకహైకోర్టు ఏర్పాటు, కోర్టు ధిక్కరణ పేరుతో న్యాయాధికారులపై చర్యలకు నిరసనగా నేడు విధుల బహిష్కరణకు తెలంగాణ న్యాయవాదుల పిలుపునిచ్చారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో నేడు న్యాయవాదుల నిరసనలు కొనసాగనున్నాయి.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







