దక్షిణ భారత్లో తొలి డాప్లర్ వాతావరణ రాడార్ ప్రారంభించిన స్రో ఛైర్మన్ కిరణ్కుమార్
- August 04, 2016
తుపాన్లతోపాటు, ఇతర తీవ్రస్థాయి వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారాన్ని అందించే డాప్లర్ రాడార్ను ప్రారంభించారు. గురువారమిక్కడి విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం(వీఎస్ఎస్సీ)లో ఇస్రో ఛైర్మన్ ఎ.ఎస్.కిరణ్కుమార్ 'సి బ్యాండ్ పోలారిమెట్రిక్ డాప్లర్ వాతావరణ రాడార్'ను ప్రారంభించారు. ఈ రాడార్ నుంచి సమాచారం భారత వాతావరణ విభాగానికి అందుబాటులోకి వస్తుందని కిరణ్కుమార్ పేర్కొన్నారు. ఈ తరహాలో దక్షిణ భారత్లో ఏర్పాటు చేసిన తొలి రాడార్ ఇదేనని వీఎస్ఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇస్రో, బీహెచ్ఈఎల్ రూపొందించిన తొలి వాతావరణ రాడార్ను మేలో ప్రధాని నరేంద్రమోదీ మేఘాలయ చిరపుంజిలో ఆవిష్కరించారు. భుజ్, గోపాల్పూర్లలో ఏర్పాటు చేయనున్న మరో రెండు డాప్లర్ రాడార్లకు సంబంధించిన పనులు సాగుతున్నాయి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









