ఇంజన్ లో పేలుడు సంభవించడం వల్లే పై భాగమంతా బుగ్గి..

- August 05, 2016 , by Maagulf
ఇంజన్ లో పేలుడు సంభవించడం వల్లే పై భాగమంతా బుగ్గి..

ఈ నెల 3 న కేరళ..తిరువనంతపురం నుంచి దుబాయ్ వెళ్ళిన ఎమిరేట్స్ విమానం అక్కడి ఎయిర్ పోర్టు లోని రన్ వే పై క్రాష్ ల్యాండ్ అయ్యి..క్షణాల్లో కాలిపోయింది. ఇంజన్ లో పేలుడు సంభవించడం వల్లే పై భాగమంతా బుగ్గి అయిందని నిపుణులు అంటున్నారు.
ఈ విమానంలో 226 మంది భారతీయులతో బాటు మొత్తం 295 మంది ప్రయాణిస్తున్నారు. ప్లేన్ కు మంటలు అంటుకోవడానికి ముందే అందరినీ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ద్వారా బయటకు తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 30 ఏళ్ళ ఎమిరేట్స్ వైమానిక దళ చరిత్రలో ఇది ఘోరమైన దుర్ఘటనగా సిబ్బంది పేర్కొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com