ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- April 17, 2026
మస్కట్: ప్రాంతీయ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ నుండి ఒమన్ పౌరుల బృందం రాకను విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.టెహ్రాన్ మరియు అంకారాలోని దౌత్య కార్యాలయాల సమన్వయంతో ఈ ఆపరేషన్ నిర్వహించబడిందని తెలిపింది. విదేశాలలో ఉన్న పౌరులపై తమ 24/7 నిఘా కొనసాగుతుందని.. వారి భద్రత మరియు రక్షణకు తగిన చర్యలు కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









