ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- April 17, 2026
మస్కట్: ప్రాంతీయ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ నుండి ఒమన్ పౌరుల బృందం రాకను విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.టెహ్రాన్ మరియు అంకారాలోని దౌత్య కార్యాలయాల సమన్వయంతో ఈ ఆపరేషన్ నిర్వహించబడిందని తెలిపింది. విదేశాలలో ఉన్న పౌరులపై తమ 24/7 నిఘా కొనసాగుతుందని.. వారి భద్రత మరియు రక్షణకు తగిన చర్యలు కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









