ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- April 17, 2026
మస్కట్: ప్రాంతీయ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ నుండి ఒమన్ పౌరుల బృందం రాకను విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.టెహ్రాన్ మరియు అంకారాలోని దౌత్య కార్యాలయాల సమన్వయంతో ఈ ఆపరేషన్ నిర్వహించబడిందని తెలిపింది. విదేశాలలో ఉన్న పౌరులపై తమ 24/7 నిఘా కొనసాగుతుందని.. వారి భద్రత మరియు రక్షణకు తగిన చర్యలు కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







