బలౌషి మృతికి షేక్ మొహమ్మద్ సంతాపం
- August 05, 2016
ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ విమానం క్రాష్ ల్యాండ్ అయిన ఘటనలో వీర మరణం పొందిన ఫైర్ ఫైటర్ జస్సిమ్ ఐసా అల్ బలౌషి కుటుంబానికి అండగా ఉంటామని దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్మక్తౌమ్ అన్నారు. విధి నిర్వహణలో వీర మరణం పొందిన బలౌషిని కింగ్డమ్ ఎప్పటికీ మర్చిపోదని షేక్ మొహమ్మద్ చెప్పారు. బలౌషి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబం ధైర్యంగా ఉండాలని షేక్ మొహమ్మద్ ప్రార్థించారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ మరియు చైర్మన్ ఆఫ్ ఎమిరేట్స్ గ్రూప్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తౌమ్, దుబాయ్ ప్రోటోకాల్ మరియు హాస్పిటాలిటీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ కలీఫా సయీద్ సులేమాన్ తదితరులు షేక్ మొహమ్మద్తో కలిసి ఖర్రాన్ ప్రాంతంలో మార్నింగ్ మజ్లిస్లో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







