గల్ఫ్ ఎయిర్ విమానం ఎమర్జన్సీ ల్యాండింగ్
- August 05, 2016
బహ్రెయిన్కి వెళుతున్న గల్ఫ్ ఎయిర్ విమానం ఫిలిప్పీన్స్లో ఎమర్జన్సీ ల్యాండింగ్ అయ్యింది. క్యాబిన్ నుంచి పొగలు రావడంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ సమయంలో విమానంలో మొత్తం 319 మంది ఉన్నారు. మనీలా ఎయిర్పోర్ట్ అథికారులు ఘటన గురించి చెబుతూ 155 నెంబర్ గల విమానం 307 మంది ప్రయాణీకులు, 12 మంది సిబ్బందితో సేఫ్గా ల్యాండ్ అయినట్లు వివరించారు. టేకాఫ్ అయిన 29 నిమిషాలకే ఎమర్జన్సీ ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. ఇదిలా ఉండగా ఎయిర్లైన్ వర్గాలు, విమాన సర్వీసుని రద్దు చేసి, ప్రయాణీకులకు అకామడేషన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించాయి. ఘటనకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







