కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- April 28, 2026
కువైట్: కువైట్ లో నియంత్రిత రంగాల నుండి కార్మికుల బదిలీకి అసలు యజమాని ఆమోదం తప్పనిసరి చేశారు. ఈ మేరకు ఫస్ట్ ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త నిర్ణయం ప్రకారం.. యజమానులు మరియు కార్మికుల ప్రయోజనాలను బ్యాలన్స్ చేయాలనే ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ డైరెక్టర్, ఇంజనీర్ రబాబ్ అల్-ఒసైమీ అన్నారు.
మే నెల ప్రారంభం నుండి జూన్ నెలాఖరు వరకు అమల్లో ఉండే ఈ నిర్ణయం, అసలు యజమాని నుండి తప్పనిసరి ఆమోదంతో సహా నిర్దిష్ట షరతులకు లోబడి చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు, వ్యవసాయం, పశు మరియు మత్స్య పరిశ్రమ వంటి రంగాల నుండి బదిలీలను అనుమతిస్తుంది.
అయితే, ఇది తాత్కాలికమైనది మరియు కఠినమైన నియంత్రణలకు లోబడి ఉంటుంది కాబట్టి, ఈ బదిలీలకు సంబంధించిన కార్మిక ఫిర్యాదులను అథారిటీ స్వీకరించదని అల్-ఒసైమీ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







