ఆసుపత్రులలో చేరిన, తప్పిపోయిన యాత్రికులను గుర్తించడానికి డ్రైవ్..!!
- May 29, 2026
మినా: హజ్ సమయంలో ఆసుపత్రులలో చేరిన రోగులను మరియు తప్పిపోయిన యాత్రికులను గుర్తించడానికి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ మక్కా మరియు పవిత్ర స్థలాలలో క్షేత్రస్థాయి బృందాలను నియమించారు.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ సహకారంతో ఆసుపత్రులు మరియు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో చేరిన రోగులను గుర్తించడం, అలాగే హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నుసుక్ కేర్ కార్యక్రమంతో సమన్వయంతో తప్పిపోయిన వ్యక్తులను గుర్తించనున్నారు.
పేషంట్లు మరియు తప్పిపోయిన వ్యక్తుల గుర్తింపులను వారి వారి ప్రదేశాలలో ధృవీకరించడంలో సంబంధిత అధికారులకు మద్దతు ఇవ్వడానికి ఈ బృందాలు ఆధునిక మొబైల్ టెక్నాలజీలతో పనిచేస్తాయని డైరెక్టరేట్ తెలిపింది. మక్కాలోని తమ ప్రధాన కార్యాలయంలో ఉన్న హజ్ మరియు ఉమ్రా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నివేదికలు స్వీకరించనున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, జోర్డాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 18 గంటల సమయం
- రెస్టారెంట్ పై పరువునష్టం కలిగించే వీడియో..
- బహ్రెయిన్ పై ఇరాన్ వైమానిక దాడులు విఫలం.. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసిన రక్షణ దళాలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!







