వెనిజులాలో భూకంపాల బీభత్సం..మృతుల సంఖ్య 2,954కు పెరుగుదల
- July 05, 2026
కారకాస్: వెనిజులాను ఇటీవల వరుసగా తాకిన రెండు భూకంపాల కారణంగా మృతుల సంఖ్య 2,954కు పెరిగినట్లు ఆ దేశ సమాచార, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది.
మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, భూకంపాల కారణంగా 16,592 మంది గాయపడగా, 16,309 మంది నిరాశ్రయులయ్యారు. సహాయక బృందాలు శిథిలాల తొలగింపు, గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, బాధితులకు ఆహారం, వైద్య సేవలు, తాత్కాలిక ఆశ్రయాలు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!
- ఇద్దరు టెర్రరిస్టులు హతం
- వెనిజులాలో భూకంపాల బీభత్సం..మృతుల సంఖ్య 2,954కు పెరుగుదల
- NATS మేరీల్యాండ్ ఆన్లైన్ ఆర్ట్ వర్క్షాప్ కు మంచి స్పందన
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు..ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!







