అథ్లెట్ల గురించి మాట్లాడండి - సచిన్
- August 13, 2016
ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఓ కోరిక కోరారు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ ప్రధాని ప్రసంగంలో భాగంగా రియో అథ్లెట్ల గురించి ప్రస్తావించండని వేడుకున్నారు సచిన్. ప్రధాని మోదీ తన ప్రసంగం కోసం ప్రజల నుంచి సూచనలు, సలహాలు కోరుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భం గా రియో అథ్లెట్లకు స్ఫూర్తి కలిగించేలా ప్రసంగం చేయాలని మోడీని కోరారు సచిన్.
దీనిపై ప్రధాని మోదీ 'నమో' యాప్ లో ఓ లేఖ రాసారు సచిన్. గెలుపోటములను పక్కనబెడితే.. ఎన్నో కష్టాలను సవాళ్ళను ఎదురుకొని దేశం కోసం ఆడుతున్నారని, ప్రస్తుతం వారికి ప్రోత్సాహం ఎంతో అవసరమని.. అందుకే స్వాతంత్య్రదినోత్సవ ప్రసంగంలో రియో అథ్లెట్ల గురించి మాట్లాడాలని , ప్రధాని స్థానంలో మీరు చెప్పే మాటలు.. వారికి ఎంతగానో స్ఫూర్తినిస్తాయన్నా విన్నవించుకున్నారు లిటిల్ మాస్టర్.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







