అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవు - శిద్దా రాఘవరావు
- August 13, 2016
కృష్ణా పుష్కరాల సందర్భంగా వచ్చే యాత్రికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేసే ప్రైవేటు ట్రావెల్స్పై చర్యలు తప్పవని ఏపీ రవాణా శాఖామంత్రి శిద్దా రాఘవరావు హెచ్చరించారు. ట్రావెల్స్ దోపిడీని నివారించేలా దాడులు చేపట్టాలని రవాణాశాఖ అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 19, 20 తేదీల్లో రోడ్డు భద్రతపై విశాఖలో జాతీయస్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సదస్సుకు సంబంధించిన గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. రోడ్డు భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







