2028 నాటికి భారత్లో ఎలక్ట్రిక్ విహంగాలు: మంత్రి రామ్మోహన్ నాయుడు
- August 11, 2026
న్యూ ఢిల్లీ: 2028 నాటికి దేశంలోని పట్టణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ విహంగాలు (ఈవీటీవోఎల్) ఎయిర్ ట్యాక్సీలను ఆపరేట్ చేయడంతో పాటు, వాటిని స్వయంగా తయారుచేసే ప్రతిష్టాత్మక ప్రణాళికను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడమే లక్ష్యంగా ‘సార్లా ఏవియేషన్’ సంస్థకు మూడో ‘ఈవీటీవోఎల్ డిజైన్ ఆర్గనైజేషన్ అప్రూవల్'(డీవోఏ)ను అందజేశారు. ఈవీటీవోఎల్ విమానాలు నిలువుగా టేకాఫ్, ల్యాండింగ్ చేయడానికి అనువైన సాంకేతికతను కలిగివుంటాయి. దీనివల్ల రోడ్లపై ట్రాఫిక్ గణనీయంగా తగ్గుతుంది.
తాజా వార్తలు
- కువైట్ లో శస్త్రచికిత్సలపై కొత్త నిబంధనలు..!!
- ఒమన్లో 2,944 మంది కార్మికులు డిపోర్ట్..!!
- భారత్-యూఏఈ ప్రయాణికులకు అలర్ట్..!!
- పౌరుల సంక్షేమమే కేంద్రంగా భారత దౌత్య విధానం
- రెడీ ఫర్ స్కూల్.. QNLలో ప్రత్యేక వర్క్షాపులు..!!
- 700 కిలోల వైర్ల చోరీ.. ముగ్గురు ఆసియన్లకు ఐదేళ్ల జైలు..!!
- సిరంజీలు, వైల్స్ తరహా ప్యాకేజింగ్లో కాస్మెటిక్స్.. సౌదీలో నిషేధం..!!
- 100 కోట్ల రూ.10, రూ.20 పాలిమర్ నోట్ల ట్రయల్స్కు కేంద్రం ఆమోదం!
- 2028 నాటికి భారత్లో ఎలక్ట్రిక్ విహంగాలు: మంత్రి రామ్మోహన్ నాయుడు
- కేరళ పేరును ‘కేరళం’గా మార్చే బిల్లును లోక్సభ ఆమోదం







