31 మంది అక్రమ వలసదారులని సరిహద్దు గస్తీ దళం మక్కాలో అరెస్టు
- August 16, 2016
జెడ: ముప్పై ఒక్కమంది ఆఫ్రికా నుండి వస్తున్నఅక్రమ వలసదారులని సరిహద్దు గస్తీ దళం అరెస్టు చేశారు. వీరు రాజ్యం లోనికి అక్రమంగా ప్రవేశించడం కోసం తీవ్ర యత్నం చేశారని బోర్డర్ గార్డ్స్ ప్రతినిధి ఆదివారం తెలిపారు. సుడాన్ దేశం నుంచి అక్రమ వలస బృందం ఒక పడవలో సౌదీ జలాలలోనికి ప్రవేశించారు సముద్ర గస్తీ దళం వారు శనివారం మక్కా ప్రాంతంలోనూ , కమోడోర్ సాహిర్ బిన్ మొహమ్మద్ అల్ హర్బిస్ చెప్పారు.అల్ హర్బి అక్రమ వలసదారులలో నలుగురు మహిళలు, 20 మంది సూడాన్ దేశస్థులు,6 మంది నైజీరియన్లు మరియు ఐదుగురు ఇథోపియన్లు ఉన్నారని చెప్పారు.సరిహద్దు భద్రతా నిబంధనలు అనుగుణంగా వ్యతిరేకంగా " చట్టపరమైన ప్రక్రియలు "రూపొందిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







