సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- August 24, 2026
రియాద్: సౌదీ అరేబియాలో భారత రాయబారి విపుల్ ఇటీవల ప్రిన్స్ సౌద్ అల్ ఫైసల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిప్లొమాటిక్ స్టడీస్ డైరెక్టర్ జనరల్ డా.ముషాబబ్ బిన్ అయెద్ అల్ ఖహ్తానీని కలిశారు.
ఈ సందర్భంగా భారత్–సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక శిక్షణ, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాల పరస్పర మార్పిడిని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు చర్చించారు.
దౌత్య రంగంలో శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, అనుభవాల పరస్పర మార్పిడి ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవడంపై సమావేశంలో దృష్టి సారించారు.
తాజా వార్తలు
- సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- సీఎం రేవంత్ US టూర్ రద్దు..
- యూట్యూబ్కు పోటీగా చైనా ‘బిలిబిలి’ వచ్చేసింది..
- CBSE–JEE విధానం విద్యార్థుల్లో ఆలోచనా వైవిధ్యాన్ని తగ్గిస్తోంది: బిట్స్ వీసీ రామగోపాల్ రావు
- విశాఖలో బ్రిక్స్ క్రీడా మంత్రుల భేటీ.. భారత్ కీలక ప్రతిపాదనలు
- వాహనాలపై ట్రాఫిక్ జరిమానాలు పేరుకుపోతే చర్యలు తప్పవు: దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- అబుదాబిలో డిసెంబర్ 3 నుంచి ఫార్ములా-1 గ్రాండ్ ప్రిక్స్
- కొలరాడోలో NATS చెస్ టోర్నమెంట్ చక్కటి స్పందన
- ముష్రిఫ్ నేషనల్ పార్క్లో కొత్త బ్రిడ్జి ప్రారంభం..
- బహ్రెయిన్లో లోజ్ పండ్ల ధరలకు రెక్కలు..!!







