దేశవ్యాప్తంగా ఆమ్నెస్టీ కార్యాలయాల మూసివేత
- August 18, 2016
దేశద్రోహం కేసుతో ఆమ్నెస్టీ ఇండియా అంశం వివాదాస్పదంగా మారడంతో ఆమ్నెస్టీ చెన్నై, పుణె, దిల్లీ, బెంగళూరుల్లోని కార్యాలయాలను తాత్కాలికంగా మూసేసింది. ఇటీవల బెంగళూరులో ఆమ్నెస్టీ ఇండియా నిర్వహించిన కశ్మీర్పై చర్చ కార్యక్రమం వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని ఆరోపణలతో ఆమ్నెస్టీపై దేశద్రోహం కేసు పెట్టారు. అయితే తమ సంస్థ ఉద్యోగులెవరూ దేశవ్యతిరేక నినాదాలు చెయ్యలేదని సంస్థ ఇప్పటికే తెలిపింది.
ఆమ్నెస్టీకి వ్యతిరేకంగా ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనలు చేసిన నేపథ్యంలో సంస్థ పలు నగరాల్లో కార్యాలయాలు మూసేసింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







