నాల్ కార్డులు ఉపయోగించి నివాసితులు దుబాయ్ ప్రజా పార్కుల్లో ప్రవేశించవచ్చు
- August 21, 2016
దుబాయ్ : పౌరులు నివాసితులు ప్రజా పార్కులలో ప్రవేశించడానికి నాల్ కార్డులు ఉపయోగించడానికి అనుమతించే స్మార్ట్ గేట్లు అమలు ప్రారంభించారు.2017 మొదటి త్రైమాసికంలో లోపల ఈ స్మార్ట్ గేట్లు ప్రారంభమవుతాయని కార్పొరేట్ మద్దతు సెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ మహమ్మద్ జ్యూల్ఫేర్ భావిస్తున్నారు. " ఈ విధానం ద్వారా ప్రతి వ్యక్తి పార్కులు ప్రవేశించడంతో పాటు సొంత నాల్ కార్డు ఉపయోగించడం ద్వారా ప్రజా రవాణా వ్యవస్థ పోలి పని చేస్తుంది" ఆయన చెప్పారు.దుబాయ్ మున్సిపాలిటీ ఎమిరేట్ లో పార్క్ లలో రోడ్లు, రవాణా అథారిటీ (ఆర్.టి.ఎ) తో పని చేయడానికి ఒప్పందం గత ఏప్రిల్ సంతకం చేసింది. దీని ద్వారా ప్రజా రవాణా కోసం ఉపయోగించే నాల్ చెల్లింపు వ్యవస్థ, విస్తరించే వీలు కానుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ విభాగం యొక్క డి ఎం హేభ అల్ షహీ మాట్లాడుతూ, ఈ అభివృద్ధి విధానం వ్యవస్థని ప్రస్తుతం ముషరఫ్ల పార్క్, అల్ మంజరి మరియు జాబీల పార్క్ వద్ద అమలుచేస్తున్నారు, ఆ తర్వాత మిగిలిన పార్కులలో అమలుచేస్తారు. మా ప్రధాన లక్ష్యం ఏమిటంటే పార్కులలో నివాసితులు త్వరగా మరియు సులభంగా ప్రవేశించడానికి , వెలుపలికి వెళ్ళడానికి అనుమతించే ఒక స్మార్ట్ వ్యవస్థను ప్రవేశపెట్టటం ద్వారా ప్రజా పార్కులు వద్ద దీర్ఘ క్యూలు తగ్గించేందుకు మంచి అవకాశంగా ఉంది," అల్ షహీ చెప్పారు.ప్రవేశ వ్యవస్థ కాకుండా, స్వీయ సేవ బట్టీలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అదనపు సేవలను కోసం ఈ ప్రజా పార్కులు అందుబాటులో ఉంటాయి .నివాసితులు తనిఖీ మరియు తమ నాల్ క్రెడిట్స్ రీఛార్జ్ మరియు ఇతర ప్రభుత్వ లావాదేవీలు పూర్తి చేయగలరు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









