ఎమిర్ షేక్కి భారత ప్రధాని నరేంద్రమోడీ సందేశం
- September 06, 2016
దోహా ఎమిర్ షేక్ తమిమ్ బిన్ హమాద్ అల్ థని, భారత ప్రధాని నరేంద్రమోడీ నుంచి లిఖిత పూర్వక సందేశం అందుకున్నారు. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఇంకా గొప్పగా కొనసాగాలని ఈ లేఖలో నరేంద్రమోడీ ఆకాంక్షించారు. సంబంధాల బలోపేతం కోసం ఇరువురం కలిసి పనిచేద్దామని పేర్కొన్నారు నరేంద్రమోడీ. దోహాలో పర్యటిస్తున్న భారత కేంద్ర సహాయ మంత్రి (విదేశీ వ్యవహారాలు) వికె సింగ్, విదేశాంగ శాఖ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహమాన్ అల్ థనికి ఈ లేఖను అందించారు. ఆయన ఆ లేఖను, ఎమిర్ షేక్కి అందించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







