సూయజ్ కాలువ ప్రారంభోత్సవానికి విచ్చేసిన బహ్రెయిన్ కింగ్ హమద్
- August 06, 2015
ఈజిప్టు అధ్యక్షులు అబ్దెల్ ఫత్తా అల్ సిసి వారి ఆహ్వానంపై, GCC దేశాల ముఖ్య భాగమైన సూయజ్ కాలువ ప్రారంభోత్సవానికి, బాహ్రైన్ అధ్యక్షులు హిజ్ మెజెస్టీ కింగ్ హమాద్ నిన్న రాత్రి విచ్చేశారు. ఈజిప్టు చరిత్రలో మైలురాయిగా నిలిచే ఈ చారిత్రాత్మక సంఘటనలో పాల్గొన్న వారిలో కింగ్ హమాద్ అగ్రస్థానంలో నిలుస్తారు. ఈజిప్టు కష్టకాలంలో ఉన్నప్పుడు, బహ్రెయిన్ అన్నివిధాలుగా సహాయకంగా నిలిచిందనీ, బాహ్రైన్ మరియు ఈజిప్టుల భద్రతలు విడదీయరానివని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









