సూయజ్ కాలువ ప్రారంభోత్సవానికి విచ్చేసిన బహ్రెయిన్ కింగ్ హమద్
- August 06, 2015
ఈజిప్టు అధ్యక్షులు అబ్దెల్ ఫత్తా అల్ సిసి వారి ఆహ్వానంపై, GCC దేశాల ముఖ్య భాగమైన సూయజ్ కాలువ ప్రారంభోత్సవానికి, బాహ్రైన్ అధ్యక్షులు హిజ్ మెజెస్టీ కింగ్ హమాద్ నిన్న రాత్రి విచ్చేశారు. ఈజిప్టు చరిత్రలో మైలురాయిగా నిలిచే ఈ చారిత్రాత్మక సంఘటనలో పాల్గొన్న వారిలో కింగ్ హమాద్ అగ్రస్థానంలో నిలుస్తారు. ఈజిప్టు కష్టకాలంలో ఉన్నప్పుడు, బహ్రెయిన్ అన్నివిధాలుగా సహాయకంగా నిలిచిందనీ, బాహ్రైన్ మరియు ఈజిప్టుల భద్రతలు విడదీయరానివని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







