సూయజ్ కాలువ ప్రారంభోత్సవానికి విచ్చేసిన బహ్రెయిన్ కింగ్ హమద్
- August 06, 2015
ఈజిప్టు అధ్యక్షులు అబ్దెల్ ఫత్తా అల్ సిసి వారి ఆహ్వానంపై, GCC దేశాల ముఖ్య భాగమైన సూయజ్ కాలువ ప్రారంభోత్సవానికి, బాహ్రైన్ అధ్యక్షులు హిజ్ మెజెస్టీ కింగ్ హమాద్ నిన్న రాత్రి విచ్చేశారు. ఈజిప్టు చరిత్రలో మైలురాయిగా నిలిచే ఈ చారిత్రాత్మక సంఘటనలో పాల్గొన్న వారిలో కింగ్ హమాద్ అగ్రస్థానంలో నిలుస్తారు. ఈజిప్టు కష్టకాలంలో ఉన్నప్పుడు, బహ్రెయిన్ అన్నివిధాలుగా సహాయకంగా నిలిచిందనీ, బాహ్రైన్ మరియు ఈజిప్టుల భద్రతలు విడదీయరానివని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







