ఢిల్లీ చేరిన నేపాల్ ప్రధాన మంత్రి
- September 15, 2016
నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ గురువారం ఢిల్లీ చేరారు. భార్య సీతతో కలిసి వచ్చిన ఆయనకు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఎయిర్పోర్టులో స్వాగతం పలికారు. నేపాల్లో రాజకీయ సంక్షోభం అనంతరం ఆగస్ట్ 4న ప్రచండ మరోసారి ప్రధాని పగ్గాలు చేపట్టారు. భారత ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు మూడు రోజుల పర్యటనకు వచ్చారు. శుక్రవారం మోదీతో ఆయన సమావేశమవుతారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, పలువురు కేంద్ర మంత్రులతోనూ ఆయన భేటీ అవుతారు. నేపాల్ కొత్త రాజ్యాంగం ఏర్పాటుతో గత కొద్ది నెలలుగా గాడి తప్పిన ఇరు దేశాల సంబంధాలు ప్రచండ రాకతో మెరుగయ్యే అవకాశముంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









