ఢిల్లీ చేరిన నేపాల్ ప్రధాన మంత్రి
- September 15, 2016
నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ గురువారం ఢిల్లీ చేరారు. భార్య సీతతో కలిసి వచ్చిన ఆయనకు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఎయిర్పోర్టులో స్వాగతం పలికారు. నేపాల్లో రాజకీయ సంక్షోభం అనంతరం ఆగస్ట్ 4న ప్రచండ మరోసారి ప్రధాని పగ్గాలు చేపట్టారు. భారత ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు మూడు రోజుల పర్యటనకు వచ్చారు. శుక్రవారం మోదీతో ఆయన సమావేశమవుతారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, పలువురు కేంద్ర మంత్రులతోనూ ఆయన భేటీ అవుతారు. నేపాల్ కొత్త రాజ్యాంగం ఏర్పాటుతో గత కొద్ది నెలలుగా గాడి తప్పిన ఇరు దేశాల సంబంధాలు ప్రచండ రాకతో మెరుగయ్యే అవకాశముంది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







