మీ మొబైల్ ఇవ్వరూ ...కాస్త మాట్లాడాలని మాయమైన దొంగ అరెస్ట్
- September 15, 2016
మనామా:మహిళ నుంచి మొబైల్ దొంగతనం చేసిన కేసులో ఒక వ్యక్తికి మూడు నెలల కారాగార శిక్ష హై క్రిమినల్ న్యాయస్థానం నిర్ధారించిన తీర్పుపై సంతృప్తి చెందని నిందితుడు అప్పీల్ కోసం దాఖలు చేయగా అతని అభ్యర్ధనని కోర్టు తిరస్కరించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలలోకి వెళితే, మాయమాటలు చెప్పి ఓ 33 ఏళ్ల వ్యక్తి మహిళ నుండి మొబైల్ ఫోన్ దొంగిలించాడు.
మూహ్యాయరాక్ వద్ద ఒక చల్లని స్టోర్ వద్ద ఆ వ్యక్తి బాధితురాలిని కలిసి ఒకసారి మొబైల్ లో మాట్లాడాలని తనకు ఫోన్ లేదని ...సెల్ ఫోన్ కోసం ఆమెని అభ్యర్థించినట్లు బాధితుడు తెలిపాడు. అందుకు జాలి పడిన ఆమె తన ఫోన్ ని ఆ వ్యక్తికి ఇచ్చింది.దాంతో అతను కాల్ చేస్తున్నట్లు నటిస్తూ, సిగ్నెల్ ఇక్కడ సరిగా లేదని షాప్ బయటకు వచ్చేడు..ఆ తర్వాత ఆమె మొబైల్ ఫోన్ తీసుకొని రెప్పపాటులో అక్కడ్నుంచి పారిపోయాడు. దీనితో ఆ మహిళ తేరుకొని... నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి అతనిపై ఫిర్యాదు చేసింది. దోచుకున్న ఫోన్ యొక్క క్రమ సంఖ్య మీద నిఘా ఉంచిన పోలీస్ అధికారులు ఆ వ్యక్తిని పట్టుకొని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









