1.4 మిలియన్ విలువ చేసే ఆభరణాల దొంగలు పట్టివేత
- September 21, 2016
మస్కట్ : ముత్తరః మరియు సీబ్ ప్రాంతాలలో బంగారు దుకాణాలలో 1.4 మిలియన్ విలువ చేసే ఆభరణాలని దొంగిలించిన ఘటనకు సంబంధించిన ఆసియా జాతీయులు సమూహ చోరులను రాయల్ ఒమాన్ పోలీసులు పట్టుకొన్నారు. సీబ్ మరియు ముత్తరః పోలీసు స్టేషన్లు సహకారంతో, విచారణలు మరియు మస్కట్ గవర్నటీ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డైరెక్టరేట్ జనరల్ ఈ కేసుని చేధించారు. రాయల్ ఒమాన్ పోలీసులకు చెందిన ఒక ఉన్నతాధికారి మాట్లాడుతూ, ఈ దొంగలు తొలుత ఆభరణాలను దుకాణాన్నీ ఎంచుకొని రక్షిత లోహ షట్టర్ కత్తిరించి లోపలకు ప్రవేశిస్తారని ఆయన తెలిపారు. ఈ దొంగలని పెట్టుకొనేందుకు ఒక ప్రత్యేక బృందం ఆభరణాల చోరీల దర్యాప్తునకు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ దొంగలు తమ నేరాలను ఒప్పుకున్నట్లు చెప్పారు. వీరు తమ ఇళ్లలో బంగారు వస్తువులు కరిగించి విదేశాలకు ఆ బంగారంనీ అక్రమంగా స్మగ్లింగ్ చేస్తారని రాయల్ ఒమాన్ పోలీసులు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







