విక్రమ్ కుమారుడు దృవ్ కృష్ణ తెరంగేట్రంకి రంగం సిద్దo..
- September 21, 2016
తమిళ్ స్టార్ విక్రమ్ నటన గురించి కొత్తగా చెప్పేదేముంది. ప్రతి సినిమా ఓ ప్రయోగంలా ఉండలాని కోరుకుంటాడు విక్రమ్. కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయి నటుడిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు. అయితే, ఇప్పుడీ విక్రమ్ తన నట వారసుడిని రంగంలోకి దింపేందుకు రెడీ అయినట్టు సమాచారమ్. కుమారుడు దృవ్ కృష్ణ తెరంగేట్రంకి రంగం సిద్దమైంది.
త్వరలోనే ధృవ ఎంట్రీ ఇవ్వబోతున్న చిత్ర విశేషాలని ప్రకటించనున్నారు. అయితే ఈ సినిమాకు శంకర్ కేవలం నిర్మాత మాత్రమే. తన అసోసియేట్ ఈ మూవీని డైరెక్ట్ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. ధృవ్ కూడా తండ్రి తరహాలో దూసుకుపోడేమో చూడాలి.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







