ఓ రైలులో సాగే ప్రేమకథ 'రైల్'
- September 21, 2016
ప్రభుసాలమన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన చిత్రం 'తొడరి'. కీర్తిసురేష్ కథానాయిక. తెలుగులో 'రైల్' పేరిట రూపుదిద్దుకుంది. రెండు భాషల్లోనూ గురువారం తెరపైకి రానుంది. సాధారణంగా ప్రభుసాలమన్ సినిమా అంటేనే.. అందమైన ప్రేమకథ.. దాన్ని తలదన్నే ప్రకృతి సోగయం ఉట్టిపడుతుంది. 'మైనా', 'గుమ్కి' చిత్రాలు అలాంటి పేరునే సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు 'తొడరి' కూడా అలాంటి సినిమాగానే ఉంటుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఓ రైలులో సాగే ప్రేమకథతో దీన్ని రూపొందించారు ప్రభుసాలమన్. ఇమాన్ సంగీతం సమకూర్చారు. తమిళనాడులో 400 పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతోందని సమాచారం.ఈ సినిమా కోసం ధనుష్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







